Sakshi News home page

చిరు వ్యాపారులకు సాయం చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘జగనన్న తోడు’ పథకం

Published Sat, Jul 29 2023 11:04 AM

చిరు వ్యాపారులకు సాయం చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘జగనన్న తోడు’ పథకం.. ఇప్ప­టి­వరకు 15,87,492 మంది చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం కింద ₹2,955.79 కోట్లు ఇవ్వగలిగాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సున్నావడ్డీ కింద మరో ₹74.69 కోట్లు చెల్లించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement