ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా #CMYSJagan ప్రభుత్వం | CM YS Jagan About YSR Rythu Bharosa In AP | Sakshi
Sakshi News home page

ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా #CMYSJagan ప్రభుత్వం

Nov 14 2023 8:24 AM | Updated on Mar 21 2024 8:51 PM

ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా జగనన్న.. ఐదో ఏడాది రెండో విడతగా వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది రైతన్నలకు ₹2,204.77 కోట్ల సాయం అందజేత‌. ఈ 53 నెలల కాలంలోనే రైతు కుటుంబాలకు మేలు చేసేందుకు మన ప్రభుత్వం ₹1.75 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement