పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన..!
Nov 17 2023 4:19 PM | Updated on Mar 21 2024 8:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement