మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన..! | CM Jagan Speech About Varikapudisela Project | Sakshi
Sakshi News home page

మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన..!

Nov 17 2023 4:19 PM | Updated on Mar 21 2024 8:28 PM

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement