గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మతు పనులను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
వంతెనపై దెబ్బతిన్న రోడ్డును పూర్తిగా తొలగించి కొత్త రోడ్డును పునరుద్ధరించారు.
రోడ్డుతో పాటు స్ట్రీట్ లైట్లను నూతనంగా ఏర్పాటు చేశారు.
Jan 23 2024 2:54 PM | Updated on Mar 21 2024 8:52 AM
గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మతు పనులను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
వంతెనపై దెబ్బతిన్న రోడ్డును పూర్తిగా తొలగించి కొత్త రోడ్డును పునరుద్ధరించారు.
రోడ్డుతో పాటు స్ట్రీట్ లైట్లను నూతనంగా ఏర్పాటు చేశారు.