అదా శర్మ ‘కికి చాలెంజ్‌’ | Sakshi
Sakshi News home page

అదా శర్మ ‘కికి చాలెంజ్‌’

Published Sat, Jul 28 2018 8:38 PM

ముంబై పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ‘కికి చాలెంజ్‌’ తీసుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా వీరి కోవలోకి ‘క్షణం’ హీరోయిన్‌ చేరారు. అదా శర్మ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్‌ ఎక్కువగా జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోలను, డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.

Advertisement
Advertisement