అదే జోరు... అదే ఫలితం.. | India's victory in the second Test | Sakshi
Sakshi News home page

Aug 7 2017 7:30 AM | Updated on Mar 21 2024 8:57 AM

లంకగడ్డపై భారత్‌ మళ్లీ లంకను శాసించింది. మరో రోజు మిగిలుండగానే రెండో టెస్టును... మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో గెలిచింది. రెండో టెస్టులో కోహ్లి సేన ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

Advertisement
 
Advertisement
Advertisement