నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర | YS Sharmila to begin Paramarsa Yatra from today | Sakshi
Sakshi News home page

Jun 9 2015 6:51 AM | Updated on Mar 21 2024 5:15 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement