నిధులు కేటాయింపులపై సీఎంకు ఫిర్యాదు | ysrcp mlas complaints to cm chandrababu over development funds | Sakshi
Sakshi News home page

Nov 25 2016 4:55 PM | Updated on Mar 22 2024 11:19 AM

నిధుల కేటాయింపులో ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కలిశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదంటూ సీఎంకు ఫిర్యాదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement