భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా? | ysrcp mla narayana swamy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

Mar 14 2017 1:58 PM | Updated on Mar 22 2024 11:06 AM

మహాభారతంలో దుర్యోధనుడి మరణానికి శకుని కారణమైతే ...నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే అని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బతికున్నంతకాలం నాగిరెడ్డిని చంద్రబాబు పట్టించుకోలేదని, ఆయన చనిపోయిన తర్వాత మాత్రం కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement