కర్నూలు జిల్లాలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చారు. కౌతాలం మండలం రౌడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత రామన్నగౌడ్(45) పొలంకు వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా నరికారు.
Dec 5 2015 10:49 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement