'రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి' | ysrcp leader gattu sreekanth reddy slams pm modi over currency demonetization | Sakshi
Sakshi News home page

Dec 1 2016 2:58 PM | Updated on Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దుతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం ఆర్థిక మంద్యం దిశగా పయనిస్తోందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement