దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిరహారదీక్ష చేయనుంది. ఈ నెల 14,15 తేదీల్లో వైఎస్ విజయమ్మ నిరహార దీక్ష చేపట్టనుందని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి తెలిపారు. వేదికను మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తామని ఆయన అన్నారు.
Jul 8 2013 6:27 PM | Updated on Mar 20 2024 3:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement