వ్యాపారి మురళీని కాల్చి చంపేశారు! | Sakshi
Sakshi News home page

వ్యాపారి మురళీని కాల్చి చంపేశారు!

Published Sun, Jul 23 2017 12:38 PM

జిల్లాలోని పార్వతీపురంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు స్థానిక వ్యాపారి మురళీపై దాడి చేశారు. తుపాకీతో ఆయనను కాల్చిచంపి.. పరారయ్యారు.

Advertisement
Advertisement