నా మరణసంతాపంలో ఈ ముక్క రాయొద్దు! | Sakshi
Sakshi News home page

నా మరణసంతాపంలో ఈ ముక్క రాయొద్దు!

Published Thu, Mar 16 2017 12:53 PM

'నా మరణ సంతాపంలో ఇది మొదటి లైను కాకూడదు' అంటూ ఆన్‌లైన్‌లో అనుకోకుండా వచ్చిన పాపులారిటీతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యావేత్త వాపోతున్నారు. బీబీసీ ఇంటర్వ్యూ లైవ్‌ ప్రసారంలో తన పిల్లలు చొరబడి ఆగమాగం చేయడంతో దక్షిణకొరియాకు చెందిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ కెల్లీ ఒక్కసారిగా ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిపోయారు.

Advertisement
Advertisement