నడినెత్తిన నిప్పులే..! | this summer Temperature may record in Telangana says scientists | Sakshi
Sakshi News home page

Feb 25 2017 6:40 AM | Updated on Mar 22 2024 11:05 AM

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే మహబూబ్‌ నగర్‌లో రెండుసార్లు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్‌ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి సీజన్‌ మొదలు కావాలి. కానీ వారం ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండా కాలంలోకి ప్రవేశించామని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement