సీసీఎస్‌లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి

Published Sat, Apr 1 2017 7:27 AM

ఫోర్జరీ పత్రాలతో హైదరాబాద్‌లో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌)లో హాజరయ్యారు.

Advertisement
Advertisement