దూసుకొస్తున్న హైస్పీడ్ టాల్గో రైలు | Talgo completes New Delhi-Mumbai Central trial run in less than 12 hours | Sakshi
Sakshi News home page

Sep 11 2016 2:26 PM | Updated on Mar 21 2024 9:52 AM

హైస్పీడ్ స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైంది. న్యూఢిల్లీ నుంచి ముంబై సెంట్రల్ రెల్వే స్టేషన్ కు 12 గంటల్లోపు చేరుకుంది. 11 గంటల 48 నిమిషాల్లో ముంబైకు చేరుకుందని రైల్వే శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 1384 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement