మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు | Supply of cash to 1.3 lakh branch post offices will be enhanced: DEA Secretary Shaktikanta Das. | Sakshi
Sakshi News home page

Nov 14 2016 11:45 AM | Updated on Mar 22 2024 11:05 AM

పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement