ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆస్పత్రిలో తమిళనాడు సీఎం జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ పరిస్థితిలో ఈయన కూడా అపోలోలో చేరడంతో భారీగా భక్తులు వస్తున్నారు.
కల్కి భగవాన్కు తీవ్ర అస్వస్థత
Published Sat, Oct 29 2016 10:08 AM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement