శనీశ్వర ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత | Saneeswara Temple committee protest Durga temple EO | Sakshi
Sakshi News home page

Jul 9 2016 4:18 PM | Updated on Mar 21 2024 6:45 PM

నగరంలోని శనీశ్వర ఆలయం వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో సూర్యకుమారికి చుక్కెదురు అయింది. శనీర్వర ఆలయంపై హైకోర్టులో స్టే ఉందంటూ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈవోను అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement