నగరంలోని శనీశ్వర ఆలయం వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో సూర్యకుమారికి చుక్కెదురు అయింది. శనీర్వర ఆలయంపై హైకోర్టులో స్టే ఉందంటూ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈవోను అడ్డుకున్నారు.
Jul 9 2016 4:18 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement