పురుగుల సెలైన్: చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

పురుగుల సెలైన్: చిన్నారి మృతి

Published Tue, Feb 7 2017 8:25 AM

గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గతంలో సాయి ప్రవళిక అనే చిన్నారి అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో వైద్యులు చిన్నారికి పురుగులున్న సెలైన్‌ ఎక్కించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement