ఉద్యమం తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లే | Sakshi bhavita Group awareness seminar | Sakshi
Sakshi News home page

Sep 16 2015 8:26 AM | Updated on Mar 22 2024 11:04 AM

తెలంగాణ ఉద్యమం గురించి తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లేనని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉజ్వల భవిష్యత్ ఆశిస్తున్న నిరుద్యోగ యువకులు అందుకు తగినట్లుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement