విద్యుత్‌ బిల్లుల భారం.. రూ.2000కోట్లు | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల భారం.. రూ.2000కోట్లు

Published Mon, Feb 6 2017 7:47 AM

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర భారం పడబోతోంది. 7 నుంచి 8 శాతం దాకా చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌ నుంచే ఈ పెంపు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.

Advertisement
Advertisement