రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ | Rottela panduga at Bara shaheed dargah | Sakshi
Sakshi News home page

Oct 25 2015 7:06 PM | Updated on Mar 21 2024 10:47 AM

జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారా షహీద్ దర్గాకు చేరుకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement