రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ఉద్రిక్తత | road accident in rajanna sircilla, 1died | Sakshi
Sakshi News home page

Jul 3 2017 6:55 AM | Updated on Mar 22 2024 11:30 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. నేరెళ్లకు చెందిన భూమయ్య(55) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భూమయ్య తల నేలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement