టెలీకాలర్‌ ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్‌ | Remand accused in Tele Caller suicide case | Sakshi
Sakshi News home page

Feb 26 2017 7:17 AM | Updated on Mar 22 2024 11:05 AM

ప్రేమ పేరుతో మోసం చేసి టెలీకాలర్‌ సునీత ఆత్మహత్యకు కారకుడైన కేసులో నిందితుడిని శనివారం మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమణకుమార్, డీఐ శశాంక్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రవణ్‌కుమార్‌ శ్రీ చైతన్య ఇన్ఫోసిస్‌ సిస్టమ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement