శాభివృద్ధి పట్ల విశ్వాసం కల్పించేవిధంగా రైల్వే బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పారదర్శకత, సంస్థాగత సామర్థ్యం పెంచేవిధంగా రైల్వే బడ్జెట్ రూపొందించారని అన్నారు. తక్కువ సమయంలో దిశానిర్దేశం చేసే బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారని తెలిపారు.
Jul 8 2014 2:01 PM | Updated on Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement