మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు పీవీ రంగారావు (73) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా, ఆయన మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిసింది.
Aug 1 2013 7:29 AM | Updated on Mar 22 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement