పీవీ రంగారావు కన్నుమూత
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు పీవీ రంగారావు (73) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది.
గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా, ఆయన మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు