‘వాళ్లు రెండు నరికితే.. మనం 50 తలలు నరకాలి’ | Pravin Togadia serious comments on beheading of Indian jawans | Sakshi
Sakshi News home page

May 6 2017 10:48 AM | Updated on Mar 20 2024 5:06 PM

విశ్వ హిందు పరిషత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్‌ సైనికులు మన ఇద్దరు జవాన్ల తలలు తీసుకెళ్లినందుకు బదులుగా.. మనం 50 మంది పాకిస్తాన్‌ సైనికుల తలలను తెగ నరకాలి. మనదేశంపై పాకిస్తాన్‌ అప్రకటిత యుద్ధం చేస్తోంది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement