ఓయూ శతాబ్ది వేడుకలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఓయూ శతాబ్ది వేడుకలు ప్రారంభం

Published Wed, Apr 26 2017 1:20 PM

ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో బేంగపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా ఓయూకు చేరుకున్నారు.

Advertisement
Advertisement