మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు | Sakshi
Sakshi News home page

మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు

Published Tue, Jul 19 2016 7:43 PM

పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సుమారు 50 మంది పిల్లలను కోల్‌కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా విశాఖలో ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.

Advertisement
Advertisement