జపాన్‌ ప్రధానికి మోదీ సాదర స్వాగతం | PM Narendra Modi receive Japanese PM Shinzo Abe at Ahmedabad Airport | Sakshi
Sakshi News home page

Sep 13 2017 4:18 PM | Updated on Mar 22 2024 11:31 AM

జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే బుధవారం భారత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. షింజో అబే సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో గుజరాత్‌ విచ్చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ప్ర‌ధాని మోదీతో క‌లిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీతో కలిసి ఆయన స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంతో పాటు సిద్ది స‌య్య‌ద్ మసీదును సందర్శించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement