పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నల్లధనం, అవినీతిపై పోరాటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్ముందు పేదల, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘నేను అధికారం కోసం పాకులాడను. స్వర్గం వద్దు.. మరో జన్మ వద్దు. పేదల సేవయే.. దేవుడి సేవ. పేదల జీవితాల్లో కష్టాలు తొలగిస్తే చాలు.’అంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు.
నోట్ల రద్దు పేదల కోసమే :మోదీ
Published Sun, Jan 8 2017 7:38 AM
Advertisement
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
Advertisement