ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రమే తమిళనాడును రక్షించగలరని ఆయన మద్దతుదారులు చెప్పారు. సెల్వం వర్గీయులు శుక్రవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పన్నీరు సెల్వంతో పాటు పొన్నుస్వామి, సీనియర్ నేతలు, మద్దతుదారులు పాల్గొన్నారు.
Feb 10 2017 1:03 PM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement