మాయాబజార్ సినిమాలో టీవీలాగా పనిచేసే మాయా దర్పణాన్ని చూశాం. టీవీల ఉత్పత్తుల్లో జపాన్ దిగ్గజమైన పానాసోనిక్ మాయా దర్పణంలా కనిపించే టీవీనే ఇప్పుడు తయారు చేసింది. ఆ టీవీ అచ్చం కబోర్డుకు బిగించిన పారదర్శక అద్దంలా ఉంటుంది. ఆ అద్దం వెనకాలున్న వస్తువులేవైనా మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చేతి సైగల ద్వారాగానీ, రిమోట్ ద్వారాగానీ టీవీ ఆన్ చేయగానే పారదర్శక అద్దం కాస్తా టీవీ స్క్రీన్గా మారిపోతుంది. టీవీ కార్యక్రమాల ప్రసారాలను పసందుగా వీక్షించవచ్చు. ఇంతవరకు ఎప్పుడూ చూడనంత పలుచగా టీవీ స్క్రీన్ ఉండడమే కాకుండా స్పష్టంగా కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇదొక నిజమైన మాయా దర్పణం
Published Wed, Oct 5 2016 7:21 PM
Advertisement
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement