ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి | Organs donated by brain dead person at tirupati | Sakshi
Sakshi News home page

Jul 31 2016 5:45 PM | Updated on Mar 21 2024 8:52 PM

తిరుపతిలో ఓ వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న చిరంజీవిరెడ్డికి బ్రెయిన్‌డెడ్‌ (మెదడు స్పందించకపోవడం) అయింది. దాంతో చిరంజీవిరెడ్డి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement