రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి | one women dies as accident at rathasapthami veduka in Tirumala | Sakshi
Sakshi News home page

Feb 3 2017 6:29 PM | Updated on Mar 21 2024 8:11 PM

శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న రథ సప్తమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం స్వామి వారికి చక్రస్నానం సందర్భంగా కోనేటి వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కోనేటిలో పడిపోయారు. వారిలో ఒక మహిళ నీటిలో ఊపిరాడక చనిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల స్నానాలు ఆపివేయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement