నోట్ల మార్పిడికి రాం రాం! | old notes validity till december 15, says central government | Sakshi
Sakshi News home page

Nov 25 2016 7:47 AM | Updated on Mar 21 2024 6:13 PM

పెద్ద నోట్ల రద్దుతో కొనసాగుతున్న ప్రజల కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 15 వరకూ అనుమతించిన చోట్ల పాత 500 నోటును వాడుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో బ్యాంకుల్లో రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ‘పౌర సేవల బిల్లులు(కేవలం నీటి, విద్యుత్ బిల్లుల చెల్లింపు) చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకూ పాత రూ. 500 నోటు వినియోగించవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉండదు’ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇంత కుముందు ఈ గడువు డిసెంబర్ 30 వరకూ ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement