పోలవరంపై పర్యావరణశాఖ వైఖరేంటీ? | NGT questions centre stand over Polavaram project | Sakshi
Sakshi News home page

Sep 5 2016 4:36 PM | Updated on Mar 20 2024 3:11 PM

పోలవరం కేసుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాలని ఒడిశాకు చెందిన రేల అనే సంస్థ ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్స్ ను ఎందుకు పదే పదే నిలిపేస్తున్నారని ఏపీనీ ఎన్జీటీ ప్రశ్నించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement