తీవ్రవాదుల చేతుల్లోకి కొత్త నోట్లు | New Rs 2000 notes recovered from terrorists gunned down by Army in Bandipora | Sakshi
Sakshi News home page

Nov 23 2016 6:51 AM | Updated on Mar 22 2024 10:55 AM

నల్లధనం, తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు పాత పెద్ద నోట్లు రద్దు చేశామన్న కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. మోదీ సర్కారు కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ. 2000 నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జమ్మూకశ్మీర్‌ బందిపోరా జిల్లాలోని హంజన్‌ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement