స్మశానానికి ముగ్గు చంద్రబాబుకు సిగ్గు.. | Nandyal by election: RK Roja campaign | Sakshi
Sakshi News home page

Aug 21 2017 2:46 PM | Updated on Mar 21 2024 8:52 PM

‘‘మేము నిర్మించిన రోడ్లపై నడుస్తూ మాకు ఓటేయరా? అని చంద్రబాబు అడుగుతున్నారు. మరి మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు వేయించిన రోడ్లపై నువ్వు పాదయాత్ర ఎలా చేశావ్? ఆయన నుంచి ఎన్నో మేళ్లు పొందిన రైతులు, మహిళలు, విద్యార్థులను ఓట్లు ఎలా అడిగావ్‌?’’ అని ముఖ్యమంత్రిని నిలదీశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement