డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి | Minister KTR comments on Double bedroom homes | Sakshi
Sakshi News home page

Apr 5 2017 9:46 AM | Updated on Mar 20 2024 5:24 PM

రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు పిలుపు నిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement