వారిని చూస్తే కన్నీరు ఆగలేదు | Meira Kumar on Meet Nerella Dalit Victims | Sakshi
Sakshi News home page

Jul 31 2017 7:27 PM | Updated on Mar 22 2024 11:17 AM

నేరెళ్ల ఘటనపై జుడీషియల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నాయకురాలు మీరాకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని లోక్ సభ, రాజ్యసభలో ప్రస్తావిస్తామని తెలిపారు. బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసుపెట్టాలన్నారు. ఇసుక దందాను వెంటనే రద్దు చేయాలని కోరారు. నేరెళ్ల బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని కలలుకన్నాం.. కానీ దళితులు, గిరిజనులపై ఎన్నడూ లేనివిధంగా దాడులు జరుగుతుండటం బాధాకరమన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement