‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం

Published Mon, Aug 29 2016 6:49 AM

కశ్మీరీలకు చేరువయ్యేందుకు ఐకమత్యం, ప్రేమలే ప్రధాన మార్గాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోయలో అమాయకులైన పిల్లలను కూడా హింసలో భాగం చేస్తున్న వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు

Advertisement

తప్పక చదవండి

Advertisement