రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ | Sakshi
Sakshi News home page

రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ

Published Thu, Dec 15 2016 2:35 PM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇంతకుముందే కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వద్ద ఈ విషయం చెప్పిన ఆయన.. ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు.

Advertisement
Advertisement