ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను మార్చి, ఆయన స్థానంలో కేరళ గవర్నర్ జస్టిస్ సదాశివాన్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం అమలు, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే.. గవర్నర్ మార్పు ఒకటే మార్గమని కేంద్రం భావిస్తోంది. గతంలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కూడా జస్టిస్ సదాశివం పని చేసి ఉండటంతో ఆ అనుభవం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
కొత్త గవర్నర్ గా జస్టిస్ సదాశివం?
Published Mon, Sep 7 2015 7:30 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement