లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపు ణుడు డాక్టర్ రిచర్డ్, అపోలో, ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో వారానికి పైగా జరిగిన చికిత్సకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కొంత మేర మెరుగుపడినట్లు సమాచారం. వీరికితోడు సింగపూర్ నుంచి వచ్చిన ఫిజియోథెరపీ నిపుణులు అందిస్తున్న చికిత్సకు జయలలిత స్పందిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. రోజురోజుకు అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీకి తిరిగివెళ్లారు. అలాగే లండన్ వైద్యుడు రిచర్డ్ కూడా బుధవారం ఇక్కడి నుంచి స్వదేశానికి బయల్దేరారు.
కోలుకుంటున్న అమ్మ!
Published Thu, Oct 20 2016 7:01 AM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement