అమ్మకు అవమానం జరిగిందిలా... | Sakshi
Sakshi News home page

అమ్మకు అవమానం జరిగిందిలా...

Published Wed, Dec 7 2016 2:00 PM

ఎంజీఆర్ మరణ వార్త... వినగానే జయలలిత స్థాణువైపోయారు. ఎంజీఆర్ మృతదేహం ఎక్కడుందో తెలియక ఇల్లంతా గాలించారు. చిట్ట చివరకు.. ఎవరో మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్‌కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్‌కు వెళ్లారు. హాల్‌కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోయారు. అలా 21 గంటల పాటు కనురెప్పలు సైతం వాల్చకుండా... అక్కడే ఉండిపోయారు.

Advertisement
Advertisement