ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి

Published Tue, Jan 24 2017 7:03 AM

ఓ ట్రెయిలర్‌ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్‌ వద్ద సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement
Advertisement