మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది! | Indian flag upside down at Modi-Abe meet in Kuala Lumpur. | Sakshi
Sakshi News home page

Nov 22 2015 10:39 AM | Updated on Mar 22 2024 11:19 AM

కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement